tenth exams | సారంగాపూర్ : మండలంలోని బట్టపెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి పరీక్షల్లో 500 పైన మార్కులు సాధించిన సుస్మిత, జయశ్రీ విద్యార్థులను గురువారం మాజీ ప్రజాప్రతిని�
పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైన పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. ఏడాది అంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు సంతోషంగా గంతులేశారు. పరీక్ష కేంద్రాల వద�
మండలంలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు, ముద్విన్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షల�
Tenth Exams | విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు, ఆల్ సెయింట్ హైస్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి పరీక్షా కేం�
BRSV | రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాన్ని ముట్టించారు.
తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్కు చెందిన మంచర్�
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద
Tenth Exams | ఈ నెల 21వ తేదీ నుంచి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ నిమిత్తం 230 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Inter Exams | పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాయాలని చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ సూచించారు. చెన్నూరు పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సీఐ ఆధ్వర్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు మంగ
RJD Satyanarayana Reddy | పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ఉపాధ్యాయుల మార్గదర్శకాన్ని అనుసరించి, ధైర్యంగా పరీక్షలను రాయాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు స�