Collector Sikta Patnaik | గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
BRSV | పదవ తరగతి పుస్తకాలలో పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశాన్ని తీసివేయడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ నాయకుడు అవినాష్ బాలెంల ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ్ గార్డెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1983‑84 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం
Collector Rajarshi Shah | పదో తరగతి విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికం�
Supplementary Exams | ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams ) ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ తెలిపారు.
2023 -24 విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు మరోసారి గడువు ఇస్తున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నె
Nizamabad | నిజామాబాద్ : చదవాలన్న తపన ఉన్నా చిన్నప్పుడు పరిస్థితులు కలిసిరాలేదు. 60 ఏండ్ల వయస్సులో అవకాశం రావడంతో పట్టుబట్టి చదివి పదోతరగతి పాసయ్యాడో వృద్ధుడు. యుక్త వయస్సు దాటిందంటే చదువుపై ఆసక్తి లేని ఈ రోజుల్�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు (Tenth Exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థ
Siddipeta | ప్రతి విద్యార్థిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనేదే ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంకల్పం. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోయినా, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆందోళన చెందుతారు ఆ టీచర్లు. హాజరు
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నది. ఎస్సెస్సీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే విషయంలో డీఈవోలకే అధికారాలు ఇచ్చారు
Exams | రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద