నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులకు 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 11,400 మంది విద్యార్థుల
విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైనది. ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ సారి ‘పది’ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంల�
మరో వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా �
టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
ఏజ్ తక్కువున్నా అవకాశం రెండేండ్ల వయసు సడలింపు ముందుగా దరఖాస్తు చేస్తేనే చాన్స్ మార్చి 3 వరకు ఎస్సెస్సీ పరీక్ష ఫీజు గడువు హైదరాబాద్, జనవరి 14 : పదో తరగతి వార్షిక పరీక్షలు (ఎస్సెస్సీ) రాసే విద్యార్థులకు ప్�
ఓపెన్ స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం | జిల్లాలోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశం పొంగే అభ్యర్థులు ప్రవేశ రుసుం లేకుండా వచ్చే 10వ తేదీలోగా దరఖ�
అమరావతి ,జూలై: ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టంచేశారు. గత వారమే ఇంటర్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే
తెలంగాణ ఓపెన్ స్కూల్| తెలంగాణ ఓపెన్స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలను జూలైలో నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదలచేస్తామని సొసైటీ సంచాలకు�