రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత శాలువాలనే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండాసురేఖను కోరారు.
Buchi Babu | దర్శకుడు బుచ్చిబాబు సన ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారిపోయారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే మురుగు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర�
దైవదర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే సమయానికే మనకు మంత్రాలు వినిపిస్తుంటాయి. ఆలయంలోని ప్రధాన దైవానికి సంబంధించిన మంత్రం.. ఆ ప్రాంగణంలో లీలగా మార్మోగుతూఉంటుంది. ఓంకారం మొదలైన మంత్రాలను వినటంతోనే మన మనసుక�
Rahul Gandhi: హిందూ మతాన్ని కానీ, ఆలయాలను కానీ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. శబరిమలలో జరిగిన బంగారం చోరీ అంశాన్ని మోద
దేవాదాయ శాఖ ‘గోవింద’మయమైంది. అక్కడ ఎంత పెద్ద అధికారులు ఉన్నా.. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారి వరకూ ఆ కీలక వ్యక్తిని కలువాల్సిందే! ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
మూసీ పునరుజ్జీవనం పేరిట చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రజల అభిప్రాయాలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికారు�
హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ మ
Virosh | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న తమ పెళ్లిని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకునే క్రమంలొఓ గొప్ప మనసు చాటుకుంటున్నారు. పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేయడంతో పాట�
నగరంలో ఆలయాల వద్ద తరచూ ఏదో ఒక అలజడి జరుగుతున్నది. ఇలాంటివి వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటివి యాదృచ్ఛికంగానా ? ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయా? అనే సందేహాలను నగరవాసులు వ్యక్తం చేస్తున
Bihar DCM Vijay Sinha : మాంసం విక్రయాలపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో అన్నిరకాల మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది.
పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించార
Lashkar-e-Taiba: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్ల�