ఆ కౌంటర్లో కూర్చోవడానికి సిబ్బంది పోటీ పడితే.. అక్కడ ఎవరిని కూర్చోబెడితే తనకు లాభమో వారికే ఆ కౌంటర్ కేటాయిస్తాడా అధికారి. అక్కడ జరిగే టికెట్ల గోల్మాల్ వ్యవహారం ఆషామాషీ కాదు.
మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆ
వైకుంఠనాథుడి పట్టమహిషి.. నిజాయతీ ఉన్న నెలవులో సదా కొలువై ఉంటానని మాట ఇచ్చింది. మనసున్న మంచి మనుషుల్ని కనిపెట్టుకొని ఉంటానన్నది. శ్రావణ శోభతో లోకమంతా అలరారుతున్న ఈ శుభవేళ..
శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.
తెలుగు నెలల్లో ఐదో నెల శ్రావణ మాసం. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతీ రోజూ ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండగలు మాత్రమే కాదు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివార�
మెట్పల్లి పట్టణంలో గ్రామ దేవతలకు భక్తులు, మహిళలు బుధవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆయా వార్డులోని పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేధ్�
బోనాలపండుగ సందర్భంగా ఆలయాలవద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆధ్యాత్మికతను పెంచి ఆలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, బీర్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ ప్రజ�
Corporator Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, డివిజన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీద�
ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చెయ్యటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కుకునే మొక్కుల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. �
ప్రతీ దేవాలయంలో నిత్య దీపారాధన జరిపించాలని చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు, నర్సాపూర్ సంజీవనీ ఆంజనేయ స్వామి వ్యవస్తాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ అన్నారు.
MLA Mallareddy | అన్నోజిగూడలోని కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం బీఆర్ఎస్ నాయకులు, గౌడ కులస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయాల్లో పనిభారం పెరగడం, అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగుల నియామకాలకు దేవాదాయ శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఆ శాఖ ముగ్గురు అ�