“తెలుసుకదా’ సినిమా విషయంలో రైటర్గా నాకో భయం ఉండేది. ప్రతీ సీన్లో పంచులు లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పిస్తామా? లేదా? అని సందేహించాను. కానీ ఈ రోజు భయం పోయింది. విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశా.
‘ఈ సినిమాలో నేను పోషించిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ క్రియేట్ చేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ తనపై నుంచి ఎలాంటి నౌక వెళ్లినా లాగేసుకుంటుంది. ఈ సిన
‘డిజే టిల్లు’ ఫ్రాంచైజీతో యువతకు అభిమాన హీరోగా అవతరించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సినిమా వస్తుందంటే యూత్లో తెలియని అటెన్షన్. సిద్ధు తాజా సినిమా ‘తెలుసు కదా’.
‘ట్రైలర్తో ఆడియన్స్కి ఒక్కసారిగా బ్యాంగ్ లాంటిది ఇవ్వాలని ముందే డిసైడ్ అయ్యాం. ట్రైలర్లో మీరు ఏదైతే చూశారో.. అదే క్యారెక్టర్, అదే టోన్ సినిమాలోనూ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయట
‘దర్శకురాలు నీరజ ఈ కథ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. ముక్కోణపు ప్రేమకథల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన పాయింట్ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అని చెప్పింది కథానాయిక ర�
‘సాధారణంగా ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి అంటే ముక్కోణపు ప్రేమకథ అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడే చెప్పకూడదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’ అని చెప్పింది శ్రీనిధి శెట్టి
‘నేను వంద చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం లేకున్నా సినిమా తీయగలననే నమ్మకం ఏర్పడింది’ అని చెప్పింది ప్రముఖ ైస్టెలిష్ట్ నీరజ
Srinidhi Shetty | బాలీవుడ్లో నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఇతిహాస చిత్రం రామాయణ. దాదాపు రూ.4వేలకోట్లకుపైగా బడ్జెట్తో ఈ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ మూవీ విషయంలో తనపై వచ్చిన రూమర్స్పై కన్న�
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్' చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్�
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసుకదా’. ైస్టెలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.