పుణెలో విషాదం చోటుచేసుకున్నది. భీమా నది ఒడ్డున నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమీపంలో మరో ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
చలికాలంలో మనల్ని చుట్టుముట్టే వ్యాధుల నుంచి బయటపడేందుకు రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. అందుకు కొన్ని రకాల ఆహారాలను మన మెనూలో చేర్చితే ప్రయోజనాలు పొందవచ్చు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు బీజేపీ చేసిన కుట్రను ఆప్ విజయవంతంగా అడ్డుక
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపే లేఖ వచ్చింది. దాంతో కోర్టు కాంప్లెక్స్ను ఖాళీ చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బాంబును గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి.
షాంఘై సమ్మిట్కు రావాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చీఫ్ జస్టిస్కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే, వీరు హాజరయ్యేది మాత్రం అనుమానంగానే ఉన్నది. తమ ప్రతినిధులను పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.
తిరుమలలో నో ఫ్లైజోన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కొంత మంది డ్రోన్ల సహాయంతో చేస్తున్న దృశ్యాల చిత్రీకరణనను పూర్తిగా అడ్డుకునేందుకు టీటీడీ సీరియస్గా దృష్టిని సారించింది.
ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది. ఆప్కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే సమావేశ మందిరంలోకి పెద్ద ఎత్తున