ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ నాటికి మక్కా మసీదు మరమ్మతు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
Bombay High Court | కస్టడీ మరణాలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగరిక సమాజంలో కస్టడీ మరణం అనేది.. అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటి అని పేర్కొంది. పోలీసులు అధికారం ముసుగులో పౌరులను అమానవీయంగా హింసించలేరని
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు.
Vande Bharat Express | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. 2025 చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లను రైల్వేశ�
Bridge Accident | గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై ప్రభుత్వం స్థానిక మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో ఆదే
Deccan Stores fire accident | సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. షార్ట్క�
Minister Indrakaran Reddy | రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని
Snowfall | హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి భారీగా పెరిగింది. హిమపాతం కారణంగా మూడు జాతీయ రహదారులతో పాటు 275 రహదారులు మూసుకుపోయాయి. లాహౌల్-స్పితి జిల్లాలో గరిష్టంగా 177 రోడ