Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.
Minister KTR | రూపే వాలీబాల్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త జెర్సీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నా�
అంతరిక్షంలో పిండం తయారు చేసి భూమిపై మానవుడికి జన్మనిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అంతా సక్రమంగా జరిగితే మరో ఐదేండ్లలో స్సేస్ బేబీని మనం చూడొచ్చంటున్నారు పరిశోధకులు.
Canara Bank | కెనరా బ్యాంకు కొత్త ఎండీ, సీఈఓగా కే సత్యనారాయణరాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ఈ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా హర్దీప్సింగ్ ఆహ్లువాలియాను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఆఫ్రికా నుంచి చిరుతలను తెచ్చింది కాంగ్రెస్ ఓటర్లను మట్టుబెట్టడానికే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. కరేరాకు చెందిన ఈ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్లో జరిపిన బహిరంగసభలో ఈ వ్యాఖ్య చేశారు.
గడువులోగా మేయర్ ఎన్నిక జరిగేలా ఆదేశివ్వాలంటూ ఆప్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరుగనున్నది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
balaji darshan | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన లభిస్తున్నది. గత ఏడు నెలల్లో ఇప్పటి వరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా�
JEE Main Result2023 | జేఈఈ మెయిన్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
జిమ్నాస్ట్గా శరీరాన్ని వెనక్కి వంచి కాళ్లతో విల్లు, బాణం పట్టుకుని లక్ష్యం ఛేదించాడు ఓ బాలుడు. కెనడాకు చెందిన యువతి మాదిరిగానే చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
Kunamneni Sambasiva Rao | కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
జేఈఈ మెయిన్ 2023 సెకండ్ సెషన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వచ్చే నెల 7 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
నటి రాఖీ సావంత్ భర్త అదిల్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నాడని పోలీసులకు రాఖీ ఫిర్యాదు చేసింది. ఇటీవలే పెండ్లి చేసుకున్నట్లు వీరు ప్రకటించారు.
తుర్కియేను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు డెడ్లీ భూకంపం అతలాకుతలం చేసింది. అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.