Snowfall | హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి భారీగా పెరిగింది. హిమపాతం కారణంగా మూడు జాతీయ రహదారులతో పాటు 275 రహదారులు మూసుకుపోయాయి. లాహౌల్-స్పితి జిల్లాలో గరిష్టంగా 177 రోడ
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మాదిగలంతా సిద్ధంగా ఉం డాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద�
ఖ మ్మం సభకు చరిత్రలో సుస్థిర స్థానం లభించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బుధవారం నాటి బహిరంగ సభ
అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి మహాకరుణ పరిష్కారాలను అందిస్తున్నదని, సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యమని లే లడక్ మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర అన్నారు
ఓ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి ఏడాది సమయం పడుతుందని, దీనిని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం నిబంధనను సవరించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. రోడ్డు ప్రమాదంలో వ్యక్
భారత నేవీ అమ్ములపొదిలో మరో జలాంతర్గామి చేరబోతున్నది. ఈ నెల 23న వాగీర్ జలాంతర్గామిని నేవీలోకి చేర్చనున్నారు. ప్రాజెక్ట్ -75లో భాగంగా ఈ కల్వరి తరగతికి చెందిన వాగీర్ జలాంతర్గామిని స్కార్పీన్ డిజైన్తో తయ
ఏపీకి చెందిన ఇద్దరు జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవోగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్రావుకు ఓ కేసులో
ఏపీ మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం మరో షాక్ ఇచ్చింది. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని సమాచారం పంపించింది. ఇప్పటివరకూ అందించిన సహకారం మరువల�
బీఆర్ఎస్ ఎజెండాను ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు వివరించి వారిలో చైతన్యం తీసుకువస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
కంటి సమస్యను తేలికగా తీసుకోవద్దని, ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కళ్లను పరీక్షించుకుని సురక్షితంగా కాపాడుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
Swiggy lay offs | స్విగ్గీలో త్వరలో మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 8 నుంచి 10 శాతం ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.