fire accidents | నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్కే భవన్లో హైదరాబాద్ నగరంలో భవనాల్లో అగ్నిప్రమాదల ఘటనపై ఉన్నతస్
జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.
రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. లేదంటే ఇతర అవయవాలపై దాని ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 144 పాయింట్లు తగ్గి 60,834 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 19,093 పాయింట్ల వద్ద, బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల�
Deccan store | సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చ�
Shooting | అగ్రరాజ్యం అమెరికా కాల్పులతో దద్దరిల్లుతున్నది. సోమవారం జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాతపడగా.. మంగళవారం ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వాషింగ్టన్ స్టేట్లోని యకిమా నగరంలోని కన�
Fire accident | మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారి సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది.
NHRC | న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే.
దేశంలోని 50 నగరాల్లో రిలయన్స్ జియో 5 జీ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని నగరాల్లో 5 జీ సేవలను అందించాలని రిలయన్స్ జియో యోచిస్తున్నది.