తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రావడంతో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ఉత్తర భారతదేశం చలిగాలుల గుప్పిట్లో గజగజలాడుతున్నది. ఢిల్లీ, కాన్పూర్లో గత చలిగాలుల రికార్డులు బద్దలయ్యాయి. యూపీ, ఉత్తరాఖండ్లో వానలు పడే సూచనలున్నాయి.
కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్రాల సీఎం లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ�
ఆడవాళ్లు ప్రతినెలా వినియోగించే శానిటరీ ప్యాడ్స్తో వారి ఆరోగ్యం చెడిపోతున్నది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఇటీవల జమ్మూకశ్మీర్లోని ప్రముఖ హిల్స్టేషన్ సోనామార్గ్లో అవలాంచ్ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మంచు ఉప్పెన టిబెట్లోని నైరుతి ప్రాంతాన్ని ముం�
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్
Tammineni Veerabhadram | వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అందుకే బీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సమర్థించే ముందు పార్టీ పేరు, నాయకుడి బొమ్మ
CM KCR | బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్ది ప్రాఫిట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్ అని �