మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. బీజేపీని ఢీకొనేందుకు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్ చేతులు కలిపారు. రానున్న ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు.
గుజరాత్ మోర్బీ వంతెన రెనోవేషన్ చేపట్టిన సంస్థ యజమాని అరెస్ట్కు పోలీసులు వారంట్ జారీ చేశారు. వంతెన కూలిన 3 నెలల తర్వాత చర్యలకు దిగడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
లడఖ్లో నానాటికి వాతావరణ పరిస్థితులు తీసికట్టుగా తయారవడం పట్ల సామాజిక సంస్కరణవాది సోనమ్ వాంగ్చుక్ విచారం వ్యక్తం చేశారు. లడఖ్ను కాపాడేందుకు ప్రధాని మోదీ తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
భారత్ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్మెరైన్ ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir) నౌకాదళంలోకి చేరింది. వగీర్ రాకతో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా నౌకాదళం పేర్కొంది.
విశాఖ పెందుర్తిలో ఈ నెల 27 నుంచి చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్లను టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరక్కోణంలోని కిల్వీడి గ్రామంలో నిర్వహించిన ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అ�
telangana tourism | తెలంగాణలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా�
iNCOVACC | ప్రపంచంలోనే తొలి కొవిడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ను ఈ నెల 26న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించారు.
చలికాలంలో ఎక్కువగా దొరికే రేగు పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో నారింజలో కంటే ఎక్కువగా సీ విటమిన్ ఉండి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.
తన నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి రోడ్లే కారణమంటున్నారు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్. రోడ్లు అధ్వానంగా ఉంటే ప్రమాదాలు జరగవనే అర్థమొచ్చేలా ఆయన మాట్లాడారు.
Supreme Court | సుప్రీంకోర్టు తీర్పు కాపీలు త్వరలో హిందీతో సహా ఇతర అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ముంబయి దాదర్లోని యోగి ఆడిటోరియంలో శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా (బీసీఎంజీ) ఏర్పాట