IT Raids | మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐదు గంటలుగా ఇన్కం టాక్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
విదేశీ నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్�
TTD | శ్రీగోవింద రాజ స్వామి(Govindaraja swamy) ఆలయ విమాన గోపురం బంగారు తాపడం( Gold-plating) పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని టీటీడీ(TTD) స్పష్టం చేసింది.
Jangaon Medical College | సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం తెలంగాణలో జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జనగామ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మంగళవారం అనుమతి ఇచ�
Hybrid Solar Eclipse | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. ద
Yadadri | నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి జయంత్యుత్సవాలను మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో గీత తెలిపా
Bilkis Bano Case | 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సామూహిక లైంగిక దాడికి గురికావడంతో పాటు కన్నబిడ్డతో సహా ఏడుగురు కుటుంబీకులను బిల్కిస్ బానో కోల్పోయింది. ఈ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేస�
Tiffany Smith | అమెరికాకు చెందిన టీనేజ్ యూట్యూబర్ పైపర్ రాకెల్లే (15) తల్లి టిఫానీ స్మిత్ తమను లైంగికంగా వేధించారని 11 మంది టీనేజ్ పిల్లలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2022 జనవరిలో లాస్ ఏంజిల్స్ కౌంటీ టాప్ కోర్టులో వ
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ డిప్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను �
Crime news | బీహార్లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్పై దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెడ్డలతో కొట్టింది. ఆమెను �
Minister Jagadish Reddy | తెలంగాణ గడ్డమీద బీజేపీ కుట్రలు సాగవని మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ బీజేప�
దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాలకు దక్కని పురస్కారాలు తెలంగాణకు లభించాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పా�
CM KCR | నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ చారి�