Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. విదేశాలతో శాతవాహనులకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత రెడ్డి రత్నాక
Swarna Jayanti | స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు వచ్చాయి. దాంతో వెంటనే లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వేస్టేషన్ సమీపంలో రాంపురం వద్ద శనివారం చోటు చేసుకుంది.
Suicide bomber Attack | పాక్లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భద్రతా బలగాల కాన్వాయ్ను లక్ష్యంగా శనివారం ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
Minister Jagadish Reddy | రైతాంగం గురించి ఆలోచించేది తెలంగాణ ప్రభుత్వమేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
WTC Final | ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్లో ఆసిస్తో తలపడనున్నది. జూన్ 7న మొదలుకానుండగా.. ఇంగ్లండ్లోని ఓవల్ వేదిగా మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియాలోని పలువురు ఆటగాళ�
Lightning | జార్ఖండ్లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్బాద్, జంషెడ్పూర్, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారని ఎ�
Fire Accident | హైదరాబాద్ నగరి పరిధిలోని అబిడ్స్ ట్రూప్ బజార్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరు�
Railways | రోజురోజుకు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణించారని రైల్వే అధికారులు తెలిపారు.
Rohit Sharma | ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ కీలక సూచన చేశాడు.
Tirumala | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు.