TS DGP | రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar)పోలీస్ అధ�
Aadhaar card online update | దేశ పౌరులు తమ ఆధార్కార్డులను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Scary video | సాధారణంగా విషపూరిత సర్పాలు తమ పరిసరాల్లో ఏదైనా అలజడిని గమనిస్తే వెంటనే అప్రమత్తమవుతాయి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. అలా పారిపోయే క్రమంలో ఏ అడ్డంకి ఎదురైనా ఎగబడి కాటేస్తాయి.
Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈ నెల 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Padma Devender Reddy | రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. మెదక్ MCH ఆస్పత్రిలో బుధవారం ఉదయం తన మనవడికి టీకా ఇప్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతం
Medaram Jathara | మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ఇవాళ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Sabita Indrareddy | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) వెల్లడించారు.
CM KCR | అకాల వర్షాలతో కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం కొనుగోలు చేస్తామిన ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు భరోసానిచ్చారు. వ్యవసాయశాఖ కార్యాచరణపై ముఖ్యమ�
Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంక
Errabelli Dayakar Rao | అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం కాదన్నా.. వద్దన్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేస్తున్�
Minister Gangula | వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అకాల వర్షం కురిసిందని, ఎప్పుడు అకాల వర్షాలు పడ్డా 10 నుంచి 20 శాతం మాత్రమే పంట నష్టం జరిగేదని, ఇప్పుడు మాత్రం వందకు వంద శాతం పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర బీసీ సంక్షే�
NIMS | నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర�
DGP Anjani Kumar | నేర పరిశోధన మరింత వేగవంతంగా జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. నేరపరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ను టూల్గా ఉపయోగించేందుకు రాష్ట్రంలోని �