Minister Dayakar Rao | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో శనివారం వడగళ్ల వానతో పంటలు దెబ్బతినగా ఆదివారం మంత్రి క్షేత్రస్థాయి పంటలను పరిశీలిం�
Minister Jagadish Reddy | బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో 890వ మహాత్మా జయంతి నిర్వహించారు. కార్యక్రమంత్రి మంత్రి పాల్గొ�
Cervical Cancer Study | మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ సర్వసాధారణమైన క్యాన్సర్స్. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్లోనూ ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నది. గణాంకాల ప్రకార�
Ganguly Vs Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ రసవత్తరంగా సాగుతున్నది. నువ్వా.. నేనా అన్న రీతిలో జట్లు తలపడుతున్నాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పాత �
Tirumala | తిరుమల(Tirumala)లో సామాన్య భక్తుల కోసం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నుంచి పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్ ను ప్రారంభించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానముల(Ttd) పేరుతో గల మరో నకిలీ(Fake website) వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు(Ttd Officials) ఆ వెబ్సైట్పై తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు(Police Complaint) చేశారు.
MLA Sanjay Kumar | వీర శైవ సమాజ ఆరాద్యుడు, మహనీయుడు బసవేశ్వరుడు(Basaveshwar) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(Mla Sanjay Kumar) అన్నారు.
Lifestyle news | సమరంలో కంటే సరసంలో సహనం ముఖ్యమని వాత్సాయనుడు చెప్పాడు..! మరి శృంగారంలో సహనం పాటించగలగాలంటే ధృడమైన మనస్తత్వం కావాలి. మానసిక ధృడత్వంతోపాటు శారీరక పటుత్వం కూడా శృంగారానికి చాలా ముఖ్యం. కొన్ని ర�
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
Virendra Sharma | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేస�
BRS | రాష్ట్రంలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలవుతుండడంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి( Kodangal Mla Narendar reddy) అన్నారు.