Boat Capsized | ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తాపడింది. ఈ ఘటనల్ ఇద్దరు మృతి చెందగా.. మరో 12 మంది గల్లంతయ్యారు.
Theft in Jawahar Nagar | జవహర్నగర్లో ఓ పెళ్లి ఇంట భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోపిడీ దొంగలు లూటీ చేశారు. సాకేత్కాలనీ ఫేస్-1, 16బీ ఇంట్లో ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొ
Heath Streak | జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్రౌండర్ హీత్ స్ట్రీక్ మృత్యువుతో పోరాడుతున్నారు. స్టేజ్-4 క్యాన్సర్తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి వ�
Akola Clashes | మహారాష్ట్ర అకోలా జిల్లా పాతబస్తీలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప
Teenagers Drown | ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని బోటాడ్ పట్టణంలో చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న కృష్ణసాగర్ నదిలో ఇద్దరు బాలురు
CM KCR | హైదరాబాద్ గోపన్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రాహ్మణ పరిషత్ భవనం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భవనం ప్రారంభోత్సవం సందర్భంగ
TS Minister KTR | వ్యవసాయం సహా వివిధ రంగాల్లో ఐదు విప్లవాల సాధనతోనే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని లండన్ లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Telangana Formation Day | తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ
CM KCR | పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ.. పదో వసంతంలో అడుగుతున్నపెడుతున్నది. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను వైభవోపే�
Minister Harish Rao | దక్షిణాది నుంచే భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
CM KCR | తెలంగాణ ఆవిర్భావ దిశాబ్ది వేడుకల నిర్వహణపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. వేడుకలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ? ఎప్పటి నుంచి నిర్వహించాలి ? విషయమై నిర్ణయించనున్నారు.
Minister Gangula | లోకానికే అన్నంపెట్టే అన్నదాతకే అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో మంత్రి సొంత డ�
Meghalaya seat poll | మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్లోగల సోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (UDP) విజయం సాధించి.. ఆ రాష్ట్రంలో సంకీర్ణ సర్కారుకు నేతృత్వ�
Yarramada Venkanna | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నుల�