Road accident | రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలుమలుపును గమనించుకోక మితిమీరిన వేగంతో వెళ్లిన డ్రైవర్లు.. సడన్గా కార్లను మల్లించలేక రోడ్డు దిగి చెట్లను ఢీకొట్టారు.
Messenger Apps | దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 14 మొబైల్ మెసెంజర్ యాప్లను బ్లాక్ చేసింది. ఆయా యాప్లు తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్లను విన
Minister KTR | కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట�
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నతస్థాయి సమీక్షా ప్రారంభమైంది.
Stock market addiction | అతను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో దిట్ట. ఏండ్లుగా లక్షల్లో పెట్టుబడులు పెడుతూ లాభాలు గడిస్తున్నాడు. అయితే, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. ఇటీవల అతనికి కూడా చెడ్డరోజులు మొదలయ్యాయి. గత ఆరు నెలల న�
IPL | ముంబై-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ టోర్నీ 1000వ మ్యాచ్ జరిగింది. యశస్వీ జైస్వాల్ దూకుడుగా ఆడటంతో ముంబై ముందు రాజస్థాన్ 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతమైనట్లు సమాచారం. గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరే�
Rain Alert | హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట, హ
CM KCR | పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త సచివాలయంలో మధ్యాహ్నం సమగ్ర సమీక్ష చేపట్టనున్నారు. కరివేన, ఉద్దండాపూర్ నుంచి వెళ్లే కాల్వలపై అధికారుల
Tirumala | తిరుమల(Tirumala )లో పారిశుధ్య కార్మికులు(Santiation Workers ) చేస్తున్న సమ్మె వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేపట్టింది.
Good News | ఎన్నో రోజులుగా పచ్చిరొట్ట రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇక ఈ రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.