TS RTC | ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు పల్లెల్లో బస్ ఆఫీసర్ల ని�
Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ధాన్యం(Grains) తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీగా తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని భారత ప్రజలు తనకు ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన
Uddhav Shiv Sena | పూంచ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి ఘటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఉద్ధవ్ ఠాకే వర్గం మండిపడింది. బీజేపీకి రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసునని ఆరోపించింది. సైనికులు వీరమరణం పొందుతున్నా ర
IPL 2023 | గుజరాత్ టైటాన్స్ జట్టు తన ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ బ్యాటింగ్కు అంతగా అనుకూలించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.
Adar Poonawalla | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నా పెద్దగా ప్రమాదమేమీ లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్చి నుంచి కొవిడ్ కేసులు పెరుగు
Minister Talasani | ముస్లింల పవ్రిత రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) శుభాకాంక్షలు తెలిపారు.
IPL 2023 | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 30వ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచ�
Crime news | అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. తనకు రెడ్ వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ను గట్టిగా పట్టుకుని ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు.
Covid 19 | దేశంలో కరోనా మహమ్మారి గత రెండు మూడు రోజుల నుంచి కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. గడిచిన 24 గంటల్లో భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి.
CPI Koonamneni | కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో దేశంలోని న్యాయవ్యవస్థ బందీ అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Minister Jagadish reddy | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.