Ambedkar | తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు.
Students suicides | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
LIC Chairman | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్మన్గా సిద్ధార్థ్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జూన్ 29, 2024 వరకు ఆయన చైర్మన్గా కొనసాగనున్నారు.
Tunnel Aquarium | హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి వేదిక అయ్యింది. కూకట్పల్లిలో మెట్రో మాల్ ఎదరుగా ఉన్న ట్రక్ పార్కింగ్ మైదానంలో ఈ అండర్ వాటర్
Minister Jagadish Reddy | జీవిత లక్ష్యం సాధించేంత వరకు యువత పట్టుదలతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) పిలుపునిచ్చారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజలకున్న నమ్మకంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
Supreme Court | సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు అమలు చేసిన రైలు చార్జీల రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్
Atiq Ahmed Case | గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దాఖలపై పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం పలు ప్ర�
Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ
Jiah Khan | నటి జియాఖాన్ (Jiah Khan) ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ పంచోలీ (Suraj Pancholi) ని ఇవాళ ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్
TANA | హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association Of North America) ఆధ్వరంలో జులైలో అమెరికాలో(America)ని పెన్సిల్వేనియా కన్వెన్షన్లో నిర్వహిస్తున్న 23వ తానా(TANA) సభలకు రావాలని రాష్ట్ర మంత్రులకు తానా సంఘం ప్రతినిధులు ఆహ్వా�
Tirumala | తిరుమల (Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.
Niti Taylor | ప్రముఖ టీవీ నటి నితి టేలర్ తన బాల్యం గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తాను కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికానని చెప్పింది.