TS Weather Update | రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
IPL-2023 Live Updates | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగనున్నాయి. ముంబయి ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 69వ లీగ్ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్నది.
Stampede in Football Stadium | రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం దాకా వచ్చింది. అది చూసి చుట్టుపక్కల కూర్చుని ఉన్న ఫుట్ బాల్ అభిమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరుగు�
Sikkim Land Slides | సిక్కింలో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది.
CM KCR | రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సాగాలని.. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్
Mig-21 Probe | మిగ్ -21 యుద్ధ విమానాల విషయంలో వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్లో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై విచారణ పూర్తయ్యే వరకు యుద్ధ విమానాల వినియోగాన్ని నిలిపివేసింది.
AE Eaxms | రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ ప�
Asaduddin Owaisi | రూ.2వేల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆర్బీఐ చర్యలపై ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయ�
Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Jangaon | జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. శనివారం నాడు స్టేషన్ ఘన్పూర్ మండలం, మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం, గ్రామాల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నోడల్ అధికారి మాణిక్ రాజ్, అ
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అధిక�
Boy fell into borewell | బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బోర్లు వేసి నీళ్లు పడకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమే చిన్నారుల పాలిట శాపమవుతున్నది.
కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, హైదరాబాద్ టీటీ