AMVI Hall Tickets | అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హాల్ టికెట్స్ రేపటి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు tspsc.gov.in వెబ్సైట్ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప�
Minister Harish Rao | ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తన బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎన్సాన్పల్లి గ్రామంలో జిల్లా కారాగార భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
Road Accident | చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం ‘చితి’కిపోయింది. భార్యాభర్తలు సహా ముగ్గురు పిల్లలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన హర్యానా జ
Cough Syrup Row | నకిలీ మందులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్లో తయారైన పలు దగ్గు సిరప్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సం�
Special Trains | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందు
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలే నిలువెత్తు తార్కాణమని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అధికారిక లెక్కలు జరిగి�
Telangana Martyrs Memorial | తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైందని, ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి మంగళవారం ప్రారం�
DA for Employees | రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు 2.73 శాతం డీఏ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన డీఏ జూన్ నెల వేతనంతో చెల్లిస్తారు.
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతు ఖాతాలు డబ్బులు బదిలీ చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం రూ.1500 కోట్లను బదిలీ చేశామని, ఇప్పటి వరకు రూ.11,444 రైతుల ఖాతాలక�
CM KCR | పాలమూరు-రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరినాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అం�
Minister Srinivas Goud | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్కరణ ర్యాలీ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
CM KCR | ఈ నెల 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.