KTR | ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహబూబ్నగర్ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో స
Medical College | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంకల్పంలో మరో
అడుగుపడింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి ఇచ్చింది. వంద మెడిక�
Crime news | ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Film fare Award | బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ఫేర్ అవార్డుకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, అవార్డును తన వాష్రూమ్ హ్యాండిల్పై వేలాడదీశానంటూ
Minister KTR | మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లల
TS Weather Update | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Departmental tests | ఈ ఏడాది మే నెల (2023 మే) సెషన్కు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ నెల 15 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు TSPSC ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది.
Minister Harish Rao | రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిప�
NTR 31 | కేజీఎఫ్ (KGF) చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో చేస్తున్న తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో ప్లాన�
TS Minister Jagadish Reddy | తొలిసారి సూర్యాపేట జిల్లాకు లబ్ధి చేకూర్చిన కాళేశ్వరం జలాలతో సీఎం కేసీఆర్ కు లక్ష హారతులతో బుధవారం ధన్యవాదాలు తెలుపనున్నారు.
AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్పై మంగళవా�
CM KCR | నాగర్కర్నూల్ సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు.