Geeta Press | గోరఖ్పూర్లోని గీతా ప్రెస్కు కేంద్రం గాంధీశాంతి పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా పురస్కారానికి గీతా ప్రెస్ను ఎంపిక చేసింది. అయితే, పుర�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్టం దిశగా పయనించినా.. రికార్డ్ మార్క్ను అందుకోలేకపోయాయి.
Stabbing | ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిపై నలుగురు దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి నిఖిల్ చౌహాన్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
MLA Pailla Shekar Reddy | యాదాద్రి భువనగిరి | ఐటీ అధికారుల తీరు కొండ తవ్వి, ఎలుకను పట్టిన చందంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చురకలంటించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభ�
Gita Press | ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ గీతా ప్రెస్ను 2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి కేంద్రం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అహింస, సామాజిక, ఆర్థిక, రా�
Minister Srinivas Goud | నారాయణపేట జిల్లాలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న చెక్పోస్టును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టులు తగినంత సిబ్బంద�
MP Badugula Lingaiah Yadav | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందిందని, జిల్లా అభివృద్ధికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి రాజ్య�
Minister Srinivas Yadav | ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పా
Brinda Karat | మోదీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం ఇస్తున్నదని, కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలపైకి బుల్డోజర్లు నడిపిస్తున్నదని సీపీఎం నేత బృందాకారత్ మండి పడ్డారు.
Adipurush | ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్తో పాటు ప్రంటేషన్పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ప్రస్తుతం సినిమాను బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి�
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ ఇద్దరు వ్యక్తులు పెద్ద ఎత్తున బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు చేరిన ఓ ప్రయాణికుడిపై �
Data Privacy| ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీపై సంచలన ఆరోపణలు వచ్చాయి. భారతీయులపై గూఢచర్యానికి పాల్పడుతూ డేటాను తస్కరిస్తుందనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతున్నది.