Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 79.22 పాయింట్లు పెరిగి.. 65,075.82 వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు పెరిగి 19,342.70 వద్ద స్థిరపడింది. దాదాపు 2,023 షేర్లు పురోగమించగా.. 1,475 షేర్లు క్షీణిం�
Glaucoma | జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా కళ్లకు సంబంధించిన వివిధ వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతున్నది. పొగతాగడం, స్క్రీన్ టైమ్ పెరగడంతో చిన్న వయసులోనే గ్లాకోమా బారినపడుతున్నారు. గ్లాకోమా కారణంగా మీ కంటి
Chandrayaan-3 | చంద్రయాన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతున్నది. మిషన్లో మూడు భాగాలున్నాయని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ పేర్కొన్నారు. ఇందులో ఒకటి ల్యాండర్ సాఫ్ట్ ల్య�
Srisailam | శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు చేసిన పాగాలంకరణ వస్త్రం ప్రతి భక్తునికి అందేలా అందుబాటులో ఉండేలా నిర్ణయించి కనీస ధరకు విక్రయశాలలో అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ఈవో ఎస్ లవన్న చెప్పారు.
Crime news | అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహ
Kissing rocks | వియత్నాంలోని ముద్దు పెట్టుకునే రాళ్ల (Kissing Rocks) ను వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. క్వాంగ్ నిహ్ ప్రావిన్స్ (Quang Ninh Province)లోని హా లాంగ్ బే (Ha Long Bay) లో ఉన్న ఈ చారిత్రక రాళ్లు ప్రస్త
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం గ్రీన్ మార్క్లో మొదలైన స్టాక్ మార్కెట్లు.. కొద్దిసేపటికి ఊగిసలాడాయి. ఆ తర్వాత కొనుగోళ్లతో సూచీలు కోలుకున్నాయి.
Honda Cars Price Hike | ప్రముఖ జపనీస్ కార్ల తయారీ కంపెనీ హోండా భారత్లో కార్ల ధరలను పెంచబోతున్నది. హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరలు పండుగ సీజన్కు ముందు ప్రియం కానున్నాయి. ఉత్పాదక వ్యయాన్ని తగ్
IMD warning | రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
Tim Cook | ఇటీవల సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు సైతం సోషల్ మీడియాలో తాలుంటున్నాయి. దీంతో వీటి ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే, తడువుగా కొందరు పలు�
Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
TS Minister KTR | చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదని కాంగ్రెస్ ప్రస్టేషన్ సభ’ అన�