TS Weather | ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురి�
Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బురాన్పల్లి వద్ద ఓ గీత కార్మికుడు కల్లు తీస్తుండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గమ�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోగా రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో పలు అభ�
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు
Minister Srinivas Yadav | తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Minister Niranjan Reddy | సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Rajinikanth | జైలర్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హిమాలయాల యాత్రకు బయలుదేరిన స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth).. శనివారం బద్రీనాథుని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
India Day in South Africa | దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులు ఇండియాడే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలిపేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటిస్త�
Minister KTR | ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. 75 సంవత్�
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు కొడుకు మృతి చెందాడు.
కూతురు పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొంట శివారులోని 167వ జాతీయ
రహదారిపై చోటు చేసుకున్నది.
National Medical Commission | వైద్యులందరికీ జనరిక్ మందులను సూచించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, వైద్యులు ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడంతో పాటు మళ్లీ ప్రాక్టీస్ చేయకుండా లైసెన్సులను సైతం రద్దు చేయాలని జాతీయ మ�
Minister Jagadish Reddy | భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటే మనం.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి తన కుటుంబం ఆరోగ్యవంతంగా ఉ�