Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో పెళ్లితో ఒకటికాబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కనుండగా.. ఇద్దరు కలిసి ఉజ్జయిన
Dengue | వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ దోమల ద్
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్త
Chandrayaan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సూరత�
Srisailam | లోక కల్యాణార్థం.. శ్రీశైల క్షేత్ర ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి అర్చకులు, వేద పండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
Road accident | కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సమీపంలో జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడింది. మూల మలుపు వద్ద జీపు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకుపోయింది.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురవారం అరెస్టయ్యి, 20 నిమిషాల పాటు జైల్లో గడిపి, ఆ వెంటనే జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా తొలి మాజ�
Xi Jinping | చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వద్ద అయోమయానికి గురయ్యారట. సదస్సు హాలు వద్ద ఆయన డెలిగేట్ ను సెక్యూరిటీ సిబ్బంది నిలిపేయడమే దీనికి కారణం అని తెలుస్తోంది.
TSEAMCET | రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఈ విద్యాసంవత్సరంలో 16,296 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు .. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో 4,959 స
TS Weather | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Chandrayan-3 | భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 బుధవారం చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. భారత్లో ఇస్రో చేపట్టిన ఈ ప్ర�
Onam Special Trains | ఓనమ్ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. పది రోజుల పాటు జరిగే పండగ సందర్భంగా సికింద్రాబాద్ - కొల్లాం మధ్య ప్రత్యేకంగా సర్వీ�
Road Accident | నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ నుంచి �