Rahul Gandhi | లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా తన పార్లమెంట్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్ల
Bhadrachalam | నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఎస్పీ వినీత్ తెలిపారు. ఎస్పీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కొరియర్ల రూ.20లక్షలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని మా
Gold Smuggling | బ్యాంకాక్ నుంచి ఒక మహిళ, అబుదాబీ నుంచి ఒక పురుషుడు అక్రమంగా తరలిస్తున్న కిలోకి పైగా బంగారాన్ని శుక్రవారం రాత్రి కోల్ కతా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. దాని విలువ రూ.55 లక్షలపై చిలుక�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు
Mysterious creature | అంటార్కిటిక్ సముద్రంలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న దాని దేహం చుట్టూ చేతుల్లాగా 20 శాఖలు ఉన్నాయి. ఇటీవల సముద్ర జీవుల పరిశోధన కోసం ఓడలో వెళ్లిన శాస్త్రవేత్తలు ఈ విశిష్ట ఆక
TTD | తిరుమల నడకమార్గంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తిరుమల తిరుపతి
దేవస్థానం ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది
కలుగకు
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పెద్ద ఎత్తున్న బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి కంటపడకుండా అక్రమంగా ఎనిమిది కిలోల బంగారాన్ని పలువురు �
iPhone Ban | యాపిల్ ఉత్పత్తులపై రష్యా ఆర్మీ నిషేధం విధించింది. ఆర్మీ ఆదేశాలతో రష్యన్ ఆర్మీ ఇకపై ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్స్ను ఉపయోగించలేరని మంత్రి మక్సూత్ షాదేవ్ను ఉటంకిస్తూ ఇంటర్ఫాక్ వార్తా సంస్
ERIS Covid Variant | మొన్నటి వరకు ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, ఇటీవల యూకేలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల
పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఎరిస్ (EG.5.1)
Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 (Covid-19) కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా
Prakash Raj | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతుంటే పార్లమెంటులో నాయకులు నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రక�
Bus accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్నగర్ యూనిట్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట�
Srisailam | శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పూలతో పుష్పాలంకరణ చేసి.. ఊయ�
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది.