Health Tips | పాల ఉత్పత్తులు అనేక రకాలుగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని వయసుల వారు తప్పనిసరిగా పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, ప
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం మరోసారి విచారించనున్నారు. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హ
Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యు�
Cyber crime | సైబర్ చీటర్స్ జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూటు మార్చుకుంటున్నారు. సందర్భాలను బట్టి కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త
Axis Bank | యాక్సిస్ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రత్యేకంగా పొదుపు అకౌంట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ ఖాతా కోసం ఖాతాదారులు నెలకు రూ.150 చెల్లిస్తే సరిపోతుందని బ్యాంకు పేర్కొంది.
Punjab CM | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సభికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తుండగానే రాఖీ చేతిలో పట్టుకుని ఓ మహిళ సరాసరి స్టేజ
Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
Stock Market | ట్రేడింగ్ చివరి సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ బెంచ్ మార్క్లు సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 11.43 పాయింట్ల లాభంతో 65,087.25 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 4.80 పాయింట్లు పెరిగింది.
Gas Leakage | మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో పెద�
Blue Moon | ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్యూటర్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి.
Charla New Hospital | భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ లోని 30 పడకల దవాఖానను 100 పడకల దవాఖానగా అప్ గ్రేడ్ చేసింది.
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ - నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి సి�
Varalaxmi Sarathkumar | ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్కుమార్కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ విభాగం అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసుకు సంబంధించి విచార