India-China Talks | లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డోలో జరిగింది. పశ్చిమ సెక్టార్లో ఎల్ఏస�
Minister Srinivas Yadav | చెరువులపై మత్స్యకారులకు పూర్తిహక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోంటూరు వద్ద రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫిష్మ
Delhi high court | బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్�
Asia Cup 2023 | ఆసియా కప్-2023 ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ వేదికగా పాక్, శ్రీలంక దేశాల్లో జరుగనున్నది. టోర్నీలోని ఆరుజట్లు పాల్గొననుండగా.. ఇప్పటి వరకు మూడుదేశాల జట్టును ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.
TVS Motor | ఇటీవల భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ కొత్త కొత్త ఈవీ వెహికిల్స్ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు పోటీపడుతున్నాయి. దేశీయ ప్రముఖ కంపెనీ
Anurag Shukla | భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం త్రివిధ దళాల్లోని బలగాలకు శౌర్య పతకాలను ప్రకటించింది. భారత కోస్ట్ గార్డ్ కమాండెంట్ అనురాగ్ శుక్లా శౌర్య పతకాన్ని అందుకున్నారు.
RSS Chief | ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్కు ఉందని రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన బెంగళూరులో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు.
Insurance for Sanitation Workers | రాష్ట్రంలోని పంచాయతీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా పాలసీ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు కేంద్రం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. సాయుధ దళాలకు ఇచ్చే 76 మంది గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు.
Minister Harish Rao | తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని మాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్
Minister Dayakar Rao | పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నిలిపింది మనమేనని మంత్రి దయాకర్రావు అన్నారు. పర్వతగిరిలో తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.