ODI World Cup | డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది.
Air Pollution | దేశ రాజధానిలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కరోజులో గాలి నాణ్యత సూచి పడిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంత ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ఆదివారం ఢిల్లీలోని డీటీయూలో ఎయి�
Vande Bharat | ఇండోర్-నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కోచ్ అద్దాలు పగిలిపోవడంతో కోచ్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చింతామన్ స్టేషన్-ఉజ్జయిని మధ్య దాడ�
OPS | కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్�
Monsoon | తెలంగాణ గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిర�
ODI World Cup | ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల ధాటికి తట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ 13వ ఓవర్ లో మహమ్మద్ నబీ వేసిన బంతిని షార్ట్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఇబ్రహీం జాడ్రన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట
ODI World Cup | ప్రపంచ కప్ టోర్నీ-2023లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ లో 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 ఓవర్లలో 52 పరుగులు చేసింది.
ODI World Cup | ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏడు ఓవర్లలోపే 33 పరుగులకు రెండ
CM KCR | ఎలక్షన్లు రాంగనే వస్తరు.. ఆపదల మొక్కులు మొక్కుతరంటూ ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై సెటర్లు వేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా
CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కాకుండా ప్రజలు రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్�
Enforcement Directorate | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. పలు నగరాల్లో ఉన్న 70 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఈడీ ఈ చర్�
IB Recruitment 2023 | సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) నోటిఫికేషన్ (Notification) విడుదల చ�