Rachana Bharosa | తన కష్టాలు మరొక్కరికి రావద్దన ఆలోచనతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామ వాసి అనాథ యువతి రుద్ర రచన.. తన గ్రామానికి చెందిన సాదుల రంజిత్ అనే పేద ఇంజినీరింగ్ విద్యార్థికి ఆర్థిక సాయం �
TS Minister Jagadish Reddy | రూ. లక్ష కోట్లతో తెలంగాణా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
TSRTC | ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని బరోడాలో జరిగిన ద్వితీయ అంతర్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. ఉమెన్స్ బ్యాడ్మింటన్ లో రన్నరప్స్ గా నిలిచిన �
Minister Srinivas Goud | ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి పోవుడే తప్పాడే.. ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగ
T-Sats Chairman Anjaneya Goud | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా తో పాటు ,కృష్ణ నీటి కేటాయింపుల వాటాను తేల్చకుండా పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. ముస్సోలినీ పర్యటనలా ఉందని టీ
సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ విమర్�
Nallamala Safari | అమ్రాబాద్ : పర్యాటకులకు నాగర్కర్నూల్ ఫారెస్ట్ శాఖ శుభవార్త చెప్పింది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో జంతువుల సంతతి కోసం మూడు నెలలు (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) పా�
Train derail | మహారాష్ట్రలో గూడ్స్ రైలు బోల్తా పడింది. రైలు పాన్వెల్ నుంచి వసాయ్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దాంతో కళ్యాణ్, కుర్లా నుంచి ఘటనా ప్రాంతానికి య�
Gold Robbery | ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద బంగారం బిస్కట్లను దోచుకుని.. పంజాబ్ లోని జలంధర్ లో తల దాచుకున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
TS Weather | తెలంగాణలో రాగల మూడురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంగా బలపడిందని, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని �
2000 Notes Deadline | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్ల చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐ మరోసార�
MS Swaminathan | హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Minister Ganguala | దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగు�
Minister Dayakar Rao | నేతన్నలకు ఉపాధి కల్పించి, గౌరవంగా బతికేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పద్మశాలి కల్యాణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశా�