AIFSET 2024 | ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో నేరాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో నేరపరిశోధనలో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాల రేటు పెరుగుతున�
Israel-Hamas war | ఇజ్రాయెల్లో హమాస్ మిలిటెంట్లు మారణహోమానికి పాల్పడ్డారని ఆ దేశానికి చెందిన ఓ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. దేశంలో మొత్తం 40 మంది పసిబిడ్డలను హమాస్ ఉగ్రవాదులు హతమార్చారని తెలిపింది.
Minister KTR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్ (X) లో హిమాన్షుతో జాగింగ్ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్
Earthquake | ఇటీవల వరుస భూకంపాలతో దద్ధరిల్లిన అఫ్ఘానిస్థాన్లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది.
KTR | మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేస�
Zahirabad | తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
Monsoon | తెలంగాణలో వర్షాలు ముఖం చాటేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 36
డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం తేలికపాటి
Hyderabad | తెలంగాణలో ఎన్నికల కోడ్లో అమలులోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీగా హవాలా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.3
Maruti Suzuki | ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి కస్టమ్స్ రిపార్ట్మెంట్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. రూ.16.27లక్షల పన్ను ఎగువేతకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లు
Olympics | ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రీడల్లో క్రికెట్ ఒకటి. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ను మళ్లీ ఒలింపిక్స్కు చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను స�
Virat Kohli | చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మార్ష్ (0) ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ మెరుపు వేగంతో డైవ్ కొట్టి పట్టినందుకు బెస్ట్ పీల్డర్ గా గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
Srisailam | ఈ నెల 15 నుంచి జరిగే శ్రీశైల దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం- దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను దేవస్థానం ఈఓ పెద్దిరాజు ఆహ్వానించార
Dil Raju | టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా శ్యాంసుందర్రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.