Srisailam | శ్రీశైలంలోని జగద్గురు పీఠాధిపతి, శ్రీ దత్త సాయి మౌన స్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువు శ్రీ శివ స్వామికి దేవస్థానం ఈవో పెద్దిరాజు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
SCR Special Train | సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పండుగక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. రద్దీ కొనసాగుతున్నది. ఈ నేప�
William Lai | తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)కి చెందిన విలియం లై షింగ్-తే ఘన విజయం సాధించారు. అయితే, విలియంకు ఓటేయొద్దని చైనా తైవాన్ పౌరులను హెచ్చరించింది. అయినా.. ఆ దేశ పౌరులు వినకు�
Deve Gowda | భారత మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్య�
Taiwan | తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు గట్టి షాక్ తగిలింది. వేర్పాటువాద పార్టీ.. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయిచింగ్ తే మూడోసారి విజయం సాధించారు.
Delhi Metro | నూతన సంవత్సరం తొలి రోజున ఢిల్లీ మెట్రోకు ప్రయాణికులు రికార్డు సంఖ్యలో పోటెత్తారు. ఢిల్లీ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి గత ఆరేండ్లలో ఎన్నడూ లేనంతగా ప్రయాణికులు ఈసారి మెట్రో సేవలను వి
CM Revanth | హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్
House fire | రాత్రివేళ కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోంచి మంటలు రావడం చూసి పక్కింటి వ్యక్తి వారి తలుపుతట్టాడు. దాంతో ఆ ఇంట్లోని ము�
CM Revanth Reddy | తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
JP Nadda | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ‘INDIA’ కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadd
POK- UK High Commissioner | పాక్ ఆక్రమిత కశ్మీర్’లో పాకిస్థాన్ బ్రిటీష్ హైకమిసనర్ పర్యటనపై భారత్ భగ్గుమన్నది. ఇది తమ ప్రాదేశిక స్వావలంభనను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
Liquor Shops | ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య న�