Arrest | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరూ నజత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోకిర్ టోకియా ప్రాంతానికి చెందిన మ
TSMDC | తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర
Akash Missile | భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు. గగన�
Suchana Seth | నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనా సేథ్ బ్యాగులో ఓ నలిగిపోయిన లేఖ లభించిందని శుక్రవారం గోవా పోలీసులు తెలిపారు. కొడుకు బాగుగులు చూసే విషయంలో ఆందోళనే ఆమెను ఆ దారుణ హత్యకు పురిగొల్�
Ram Temple | అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కోసం దళిత ప్రము�
Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.
Parvathy Thiruvothu | సౌత్ లేడి సూపర్స్టార్ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’ వివాదాల్లో చిక్కుకున్నది. చిత్రం వివాదాల్లో కూరుకుపోవడంతో నెట్ఫ్లిక్స్ ఇండియా ఓటీటీ ప్లాట్ఫామ్ను తొలగించింది. దీనిపై భిన్నాభిప�
Srisailam | అత్యంత మహిమాన్వితమైన శివానుగ్రహం పొందడానికి భక్తులు చిత్తశుద్దితో కలిగిన ప్రేమతో శివారాధన చేయాలని ప్రముఖ ప్రవచనకర్త జిల్లెళ్ళమూడి గణేష్ అన్నారు.
YSRCP | రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కీలక మార్పులు చేస్తున్నది. గెలుపు గుర్రాలకే టికెట్ల ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే సిట్టింగ్
Mudragada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్న వేళ.. ఆయన పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును �
CM Revanth | ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన �
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 71,907.75 పాయింట్ల వద్ద
Bullet Train | బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేన పనులు పూర్తయ్యాయని చ�