Srisailam | అయోధ్య శ్రీరామాలయం ప్రారంభోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆలయాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ప్రధానమంత్రి ఆదేశాల మేరకు శ్రీశైల దేవస్థానం పరిధిలో స్వఛ్చ్తీర్థ కార్యక్రమాన్ని ప్రారంభించినట�
Gold Drop Sankranti | సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ పర్వదినం సందర్భంగా తెలంగాణతోపాటు భారతీయులందరికీ గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా శుభాకాంక్షలు తెలిపారు. రుచికరమై�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఊరేగారు.
Goda Kalyanam | ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మైదానంలో గోదాదేవి శ్రీనివాస కల్యాణ కనులపండువలా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్�
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో స్పైస్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు ప్రత్యేకంగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నది.
Sri Lahari Granth | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైష్ణవస్తోత్రాలతో కూడిన శ్రీ
లహరి గ్రంథాన్ని ప్రతి శనివారం బ్రేక్ దర్శనంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అందివ్వాలని
సంకల్పించినట్లు ఈవో రామకృష్ణరావు
Mohamed Muizzu | భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ద్వీపదేశమైన మాల్దీవ్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది. భారత వ్యతిరేక ధోరణి�
Komati Reddy | ప్రభుత్వం వచ్చాక ప్రజాభవన్ ద్వారా ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజుల్లోనే అన్ని పథకాలను అమలు �
Prakash Raj | సినీ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేస్తుంటారు. సినిమాలతోనే కాకుండా రాజకీయ అంశాలపై సైతం స్పందిస్తూ వార్తల్లోనూ న�
YSR Congress MLA Malladi | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలు పాటిస్తానని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రకటించారు.
Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
Crime | పాత కక్షలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తులతో పొడించి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మీనా బజార్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చ