Fire accident | ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. శుక్రవారం ఉదయం ఆఫీస్ ఆరో అంతస్తులోని ఓ
Devegowda | అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వ�
YSRCongress Party | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒక పార్లమెంట్ స్థానంతోపాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ఖరారు చేశరాు.
Ayodhya | అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు కీలక ఘట్టం పూర్తి చేశారు. శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్ఛారణ మధ్య బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయం గర్భగుడిలోకి చేర్చారు.
Ayodhya Pran Pratishtha | అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల రామ్లాల అచలమూర్తితో పాటు ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అయోధ్యకు చెందిన సాధువు మహంత్ కమలనయన్ దాస్ పేర్కొన్నారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు ని�
Indian Railway | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Boat Capsize | గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం గుజరాత్లోని వడోదరలో హరిణి చెరువులో పడవ మునిగి 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు.
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడుపోస్టులకు ఆమోదముద్ర వేసింది
Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Akasa Air | భారత్కు చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్ భారీగా విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది.
CM Revanth Reddy | రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ‘ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు’ సదస్సు జరి
SIGH | యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనున్నది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరి