Flight crash | ఇవాళ (ఆదివారం) ఉదయం ఆఫ్ఘనిస్థాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్కు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
Flight crash | ఆఫ్ఘనిస్థాన్లో ఘోరం జరిగింది. భారత్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఇవాళ ఉదయం తోప్ఖానా పర్వతాల్లో విమానం కుప్పకూలిందని ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆ తర్వాత ఆప్ఘ�
HanuMan Movie | టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స�
Rajinikanth | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో రేపు (సోమవారం) శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖు
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్�
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అతిథుల వాహనాల పార్కింగ్కు యోగి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
Minister Srinivas Reddy | కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కొండ సురేఖతో �
R-Day parade | ఈ నెల 26న కర్తవ్య పథ్ వద్ద జరిగే రిపబ్లిక్ డే పరేడ్’లో ఆర్మీలోని వేర్వేరు రెజిమెంట్లలో పని చేస్తున్న మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ భాగస్వాములు కానున్నారు.
TDCA | తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ను ఇంటర్పోల్ అభినందించింది. ఈ మేరకు టీడీసీఏకు ఇంటర్ పోల్ శనివారం లేఖ రాసింది. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం చెందడమేకాకుండా ప్రజారోగ్యానికి పె
Minister Srinivas Reddy | ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.
Ayodhya | అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 500 సంవత్సరాల భారతీయుల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఈ నెల 22న రామ్లల్లా కొలువుదీరబోతున్నారు.
Harbhajan Singh | అయోధ్యలో రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఓ ముఖ్యమైన సందర్భం కానుందని భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని రాముడి ఆశీర్వాదం పొందాలని పిలుపు�
Komuravelli | కొమురవెల్లి మల్లన్న భక్తుల కల నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మించనున్నది. దీంతో రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది.
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు శనివారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో లాభాల్లోనే మొదలైనా చివరకు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియా�