Farmers protest | తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో పంజాబ్కు గ్యాస్, డీజిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతుల నిరసన కారణంగా ఇవాళ ఇ�
Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీల సభ్యులు ‘నితీశ్కుమార్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా సీఎం తన ప్
PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్య ఘర్ : బిజ్లీ ముఫ్త్ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించా�
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లాభాల్లో పయనించాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 71,292.08 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
Farmers Protest | తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు వచ్చే అవకాశం ఉండడంతో అడ్డుకునేంద�
Farmers' March | రైతుల గొంతుకను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరిన నేపథ్యంలో వారిని రైతులను నగర�
Fire accident | స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్ల సా
Sai Pallavi | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ (Amir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా ఎంట్రి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటి సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. ప్రేమకథతో తెరకెక్కి
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి పులిహోర ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ ప్రధానార్చకులు మార్కేండయ శాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ తెలిపా�
CM Revant Reddy | కొత్తగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల జారీ, 46వ నంబర్ జీవో రద్దుపై అసెంబ్లీలో చర్చించి, క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
Telangana Minister Raja Narsimha | కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుక