Air Pollution | ఢిల్లీ నగరాన్ని గురువారం దీపావళి రోజున కాలుష్యం భారీగా పెరిగింది. ఆనంద్ విహార్ ప్రాంతాన్ని ఉదయం వరకు పొగమంచు కమ్మేసింది. సీపీసీబీ డేటా ప్రకారం.. ఆనంద్ విహార్లో గాలి నాణ్యత సూచీ 418గా నమోదైంది. ఢిల
BR Naidu | తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు గంట సమయంలోగా భక్తులకు శ్రీవారి దర్శనం కావాలనేది తన ఆలోచన అని టీటీడీ చైర్మన్గా నియామకమైన బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ కొత్త చైర్మన్గా బీఆర్ నాయుడితో పాటు పాలకవ�
Air India | టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్కు నడవాల్సిన 60 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తె
Firecrackers Ban | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిపిందే. వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ వరకు పటాకులపై నిషేధం విధించింది. దీపావళి సందర్భంగా రాజధానిలో క్రాకర్స్ కాల�
Russia - Ukraine War | రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు కావొస్తున్నది. ఇప్పటికీ ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇరుదేశాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. మాస్కో చేస్తున్న యుద
PM Modi | ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.
మూసీ నిర్వాసితుల కోసం నందనవనంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రం�
Ayodhya | దీపావళి సందర్భంగా దీపకాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక స�
బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటా యి. ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్య క్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు త ప్పిం�
Unemployment | ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. గత బీ�
కరెంట్ చార్జీలను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ చెక్ పెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడవకుండా�
కులగణన సర్వేను ఉదయం పూట మాత్రమే చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. రెండుపూటలా సర్వేచేయడం కుదరని ముఖ్యంగా సాయంత్రం పూట సర్వే చేయలేమని ప్రభుత్వానికి తెలిపాయి. కులగణనపై ఉపాధ్యాయుల సహకారాన్ని కోరుత�
Salman Khan | రూ.2కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబయి పోలీసులు కేసు నమోదు చేరసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీ
Ayodhya Deepotsav | దీపకాంతుల్లో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం దీపోత్సవం నిర్వహించింది. రికార్డు స్థాయిలో 25ల�