అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో పంటరుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అక్కారం, �
Road Accident | రాజస్థాన్ సికార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. సేల్సర్ నుంచి లక్ష్మణ్గఢ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఫ్�
Srisailam Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో త్రయోదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం కుమారస్వామికి మంగళవారం విశేషార్చ
Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
Ranjith Balakrishnan | మలయాళీ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనంతరం పలువురు బాధితులు తమకు ఎదురైన వేధింపులను బ�
R Krishnaiah | వచ్చే ఏడాది కేంద్రం జాతీయ స్థాయిలో చేపట్టనున్న జనాభా గణనలోనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరోనాతో నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా జరిగిందన్నారు.
Musi Project | మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని.. నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో బాపూఘాట్ అభివృద్ధి చేస్�
Bomb Threat | పలు ఎయిర్లైన్స్కు చెందిన విమానాలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత 13 రోజుల్లో దాదాపు 300పైగా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు అందర�
Harish Rao | నాపై ఎన్ని కేసులు పెట్టినా.. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ముఖ్యమంత్రిని ఎగవేతల రేవంత్రెడ్డి అని పిలుస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. వనపర్తిలో నిర్వహించిన రైతాం�
PM Modi | ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రార�
Vidadala Rajini | ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల నాయకులుగ�
Devendra Fadnavis | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా విజయం సాధించలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం- బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.