Donald Trump | ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
KTR | తెలంగాణలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి.. రంజరాజన్పై ఈ దాడి ఘటన నిలువెత్తు నిదర్శనమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్న�
IND Vs ENG | కటక్ బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండోవన్డే ఆదివారం జరిగింది. ఫ్లడ్లైట్స్ పనిచేయకపోవడంతో దాదాపు 30 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ విషయంపై క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడుతూ
Ayodhya Ram Mandir | అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు.. రామనగరికి చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో దాదాపు 50లక్షలకు�
Crime News | తమకు ఆస్తి పంపకాల్లో సముచిత భాగం ఇవ్వలేదని వెల్జాన్ గ్రూప్ అధినేత జనార్ధనరావుపై ఆయన కూతురు కొడుకు కీర్తి తేజ 73 సార్లు కత్తిపోట్లకు గురి చేశాడు. దీంతో జనార్ధన రావు మరణించగా, పోలీసులు శనివారం కీర్తి �
TTD- Ghee Adulteration Case | తిరుమల - తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కల్లీ నెయ్యితో లడ్డూ తయారీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నలుగురు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేశారు.
Sugar Cane Crop | పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ శివారులో ఆదివారం 14 ఎకరాల్లో చెరుకుతోట దగ్ధమైంది. తనకు గిట్టని వారే తగలపెట్టి ఉంటారని పెద్దారెడ్డిపేట గ్రామ రైతు కుమ్మరి లింగయ్య వాపోయారు.
Road accident | మెక్సికో (Mexico) దక్షిణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టబాస్కోకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రకటన జనాలకు నిరాశనే మిగిల్చింది. దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించడంతో శనివారం జనం మీ స�
తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ చారిత్రక మోసం చేసింది. నవంబర్లో 50 రోజుల పాటు ప్రభుత్వం చేపట్టిన కులగణన తెలంగాణ దళిత, బహుజన సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివే
తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే.