Gold Price Hike | రూపాయి పతనం నేపథ్యంలో వరుసగా రెండోరోజూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర రూ.250 పెరగడంతో తులం ధర రూ.89,350కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.250 పెరిగి పది గ్రాములకు �
France Doctor | వైద్యుడి (Doctor) ని భగవంతుడితో పోలుస్తారు. భగవంతుడు (God) ప్రాణం పోస్తే, వైద్యుడు ప్రాణాలు కాపాడుతాడని అంటారు. ఏదైనా ప్రాణాపాయ రోగం వస్తే వైద్యుడిపైనే భారం వేస్తారు. అతడే తమ ప్రాణాలు కాపాడుతాడని నమ్ముతారు.
దోమల పెంట: దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న నలుగురు కార్మికుల బంధువులను జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు పంపింది.
Panneer Selvam | జయలలిత (Jayalalita) మరణం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని తమిళనాడు (Tamil Nadu) మరో మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (O Panneerselvam) అన్నారు.
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో నాలుగు రోజు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. 10 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం కనిపించడం లేదు.
SA Vs AUS | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ సైతం పడలేదు. ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించనున్నది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా �
Fresh snowfall | ప్రముఖ పర్యాటక ప్రాంతం (Tourist destination) గుల్మార్గ్ (Gulmarg) లో వాతావరణం మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం భానుడి భగభగలతో మెరిసిన ప్రాంతం సాయంత్రానికి చల్లబడింది. ఒక్కసారిగా మంచు వర్షం (Snow fall) �
Online Cricket Betting | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్పై ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాబోయే సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును కెప్టెన్గా నడిపించాలని ఉందని ఆ జట్టు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోరికను వ్యక్తం చేశాడు. తనకు కెప్టెన్గా అనుభవం ల�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో బలహీన సంకేతాల మధ్య మార్కెట్లు ఉదయం ప్లాట్గానే మొదలయ్యాయి. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నా.. చివరి సెషల్లో సూచీలు పడిపోయా�
Delhi Assembly | ఢిల్లీ (Delhi) అసెంబ్లీ సమావేశాల (Assembly session) ను మరో రెండు రోజులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఫిబ్రవరి 24, 25, 27 తేదీల్లో మూడు రోజులపాటు కొనసాగాల్సి ఉంది. తాజాగా ఢిల్లీ సర్కారు ప్రకటించిన ప్రకారం ఫిబ్
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఇంటా బయట ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం స్పందించారు. భారత బీ జట్టును ఓడ
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా బుధవారం భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలి