హైదరాబాద్ : జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ హైదరాబాద్లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళి�
న్యూఢిల్లీ: కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రి
పరిగి, మే 27 : చిరుత దాడిలో పశువులు మృతి చెందగా వాటి యజమానులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన పరిహారం డబ్బులకు సంబంధించిన చెక్కులు పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 నవంబర్ 9వ
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నారని మొన్న సరూర్నగర్లో, నిన్న బేగంబజార్లో ఇద్దరు యువకులను హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చ
వరంగల్ : భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నిందితుడికి స్థానికులు భారీ స్వాగతం పలికారు. 50 మంది మరణించి, 200 మందికిపైగా గాయపడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా �
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నార్నూర్ మండలం నాగల్కొండలో ఓ యువతి వేరే మతానికి చెందిన యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వేరే మ
వాషింగ్టన్ : వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్