ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇద్దరు కలిసి కావాలనే తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బో�
ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లో వున్నా.. మనుసుగల్లది తెలంగాణ సమాజం. ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని తెలిస్తే చాలు.. హోదాలన్నీ పక్కన బెట్టి… దుఃఖంలో పాలు పంచుకుంటారు. ఇబ్బందుల నుంచి బయటపడేసి, ప్ర�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదిన కోహ్లీ (7) తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆఫ్ స్టం
న్యూఢిల్లీ: తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ సక్సేనాను శుక్రవ
ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర�
మహబూబ్నగర్ : బంగారు, వెండి ఆభరణాలకోసం అమాయక మహిళను మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 27 మంది మహిళలను హతమార్చిన నరహంతకుడికి గద్వాల మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవితఖైదు వి�
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అయితే ఫ్లైట్ సిబ్బంది సమయస్ఫూర్తిగా స్పందించడంతోపాటు ఆ విమానంలో ఒక డాక్టర్ ప్రయాణిస్తుండటంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పి�
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆ
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. యూకే, దావోస్లో పది రోజుల పాటు పర్యటించిన కేటీఆర్.. రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను తీసుక�
ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అ�
మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివ
వికారాబాద్ : రాష్ట్రంలో త్వరలో 750 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పలు సర్కారు దవాఖానలను శ్రీనివాస్ �