ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�
ప్రస్తుత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. మొదటి క్వాలిఫైయర్లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు కొరకరాని కొయ్యగా మారే అవకా
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం
టీమిండియా నుంచి పిలుపందుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని ఉమ్రాన్ చాలా తక్కువ మందితో సెలబ్రేట్ చేసుకున్నాడు. ద�
ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ హీట్ చివరి దశకు చేరింది. అభిమానులంతా ప్లేఆఫ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్లేఆఫ్స్కు వేదిక అయిన కోల్కతాలో వర్షం పడే సూచన ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ ర�
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ఎంత ముఖ్యమైందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అలాంటి ఓటు వేయడానికి అండర్వేర్లో వచ్చారు చాలా మంది యువత. ఈ దృశ్యం ఆస్ట్రేలియాలో పలుచోట్ల కనిపించ
IPL 2022 | టీ20 అంటేనే బ్యాటర్లకు జాతర. బంతి ఏమాత్రం బ్యాట్ కు అనుకూలంగా వచ్చినా అది స్టాండ్స్ లో పడాల్సిందే. ఇక ఐపీఎల్ వంటి లీగ్ లో సిక్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? మహారాష్ట్ర వేదికగా రెండు నెలల పాటు సాగిన
India Squad For SA T20I | ఐపీఎల్లో తన వేగంతో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ తన కొడుకును చూసి గర్విస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్-15వ స
సడెన్గా ఒక పెద్ద ఎలుగు బంటి మన ఇంట్లోకి వచ్చేసిందనుకో.. ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఒక జంట మాత్రం ధైర్యంగా దాంతో పోరాడింది. చివరకు ఓడించింది కూడా. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో వెలుగు చూసి�
ప్రస్తుతం మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఆహార పదార్థాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కుటుంబాలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ హైలాండ్స్లోని ఒక కుటుంబం�
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ప్రధాన బ్యాటర్లు బట్లర్ (2), సంజూ శాంసన్ (15), దేవదత్ పడిక్కల్ (3), హెట్మెయర్ (6) విఫలమైనా కూడా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59)
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. పించ్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్ (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. సోలంకి వేసిన అంతకు ముందు బంతికే బౌండరీ బాదిన అతను.. తర్వాతి బంత�
రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. జోస్ బట్లర్ (2), శాంసన్ (15) ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన �
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (2) అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (15) కూడా అవుటయ్యాడు. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో బౌలర్ తల మీదుగా బౌండరీ బాదడానిక�
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (2) మరోసారి విఫలమవగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ (13 నాటౌ�