ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియని అసమర్థత. ఏడాది గడువకముందే అంతటా ప్రజావ్యతిరేకత. అడుగడుగునా కనిపిస్తున్న అవినీతి, పాలనావైఫల్యం. వెరసి ఏంచేయాలో పాలుపోని సీఎం రేవంత్రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే ఫ్యూచర్ సిటీకి బుధవారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ సంబంధిత జీవో విడుదల చేశారు. రంగరెడ్డి జిల్లాలోని 7 మండలాలు, 36 రెవెన్యూ గ
Sun Transit Effect | ప్రత్యక్షదైవం సూర్య భగవానుడు ప్రతి మాసం ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. తప్పనిసరిగా ఏడాదిలో 12 రాశుల్లోకి వెళ్లి వస్తుంటాడు. అందుకే జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి విశేష స్థానమే ఉన�
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని నీరా కేఫ్ను కల్లుగీత కార్మికులకే అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభ
‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తం.. ఎట్లా పంచాల్నో మీరే చెప్పండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పైసా పైసా మొత్తం లెక్క అప్పజెప్త.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయనివాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బుధవారం ‘ఎక్స్' వేదికగా కాంగ్రెస్ సర్కారుపై ఆయన ధ్వజమ�
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Midjil | మిడ్జిల్ మండల కేంద్రంలో దుందుభి వాగు పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేనిచోట రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
Gurupreeth | నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన, రాబిన్స్ ఇండియా కంపెనీలో ఎరెక్టర్ ఆపరేటర్గా విధులు నిర్వహించిన పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామా�
Kalyana Laxmi | లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి చెక్కులను పంపిణీ చేశారు.
Balkonda | విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం బాల్కొండ లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణులు గురురాజ్ ఆధ్వర్యంలో గత
Balkonda MEO | ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం, వారిలో మార్పుకోసం ఏర్పాటు చేసిన భవిత విద్యావనరుల కేంద్రం సేవలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగపర్చుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనల