శివపదం నృత్యరూపకం ‘కాశి సందర్శనం’ క్యాలిఫోర్నియా శాన్ హోసే నగరంలో కనులవిందుగా ప్రదర్శించారు. వెయ్యికిపైగా శివపదాల నుంచి కాశి సందర్శనంలోని ఏకాదశ శివపదం కీర్తనలకు...
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చ�
తుని పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఓ తల్లి ఆవేదనను చూసి చలించిపోయాడు. జనం మధ్యలో ఉన్న ఆ తల్లిని పిలిచి బాలుడి సమస్యను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు...
మహేశ్వరం, ఆగస్టు 4: కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన ఎరుకల సంఘం వారికి పందుల పెంపకానికి స్థలం కే�
జనగామ : చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్లకు నిధులు అందే విధంగా చూస్తామన్నాని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన పలువురికి డీసీసీబీ వివిధ పరిశ�
జనగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల�
Weight loss Diet | శరీరం బరువు తగ్గించుకోవడం ఒక సవాల్. వ్యాయామం చేస్తూ క్యాలరీలను నియంత్రిస్తుంటారు. అయితే ఆహారంలో మార్పులు చేసుకునేటప్పుడు ఎలాంటివి తీసుకోవాలనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్ డీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల ఫ�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4 : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనిటిక్ డిసీజెస్ (ఐజీహెచ్జీడీ)లో ‘క్లినికల్ జెనిటిక్స్ ,డయోగ్నస్టి�
Go First Flight | గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అహ్మదాబాద్క
వికారాబాద్, ఆగస్టు 4 : వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ జయకుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా దవాఖాన�