జనగామ : ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల వెలుగు స్కూల్ విద్యార్థినిలకు మంత్రి దుస్తులు పంపిణ�
ఆటుపోట్లను ఎదుర్కోవడం ఎలా అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకున్న వారు పెద్దయ్యాక గొప్పగా ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. అలా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు ఈ ఏడేండ్ల ఫుడ్ డెలివరీ బాయ్.
కరీంనగర్ : బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం క�
తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వైఖానస మహర్షి శిష్యుల్లో ఒకరైన కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా జరిపార�
Heavy Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాత
తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఈ నెల 9వ తేదీన ఛత్ర స్థాపనోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపడతారు. ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును...
Police Integrated Command Control Center | తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వ�
Monkeypox | దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ మేనేజ్మెంట్ గైడెలైన్స్ను సవర
Mushrooms | పుట్టగొడుగులను ‘పాలీహౌస్’ లలో సాగు చేయవచ్చు. పాలీహౌస్లలో పుట్టగొడుగుల పెంపకం అత్యంత ఉత్తమమైన వ్యవసాయ సాగులో ఒకటి. అతి తక్కువ స్థలంలో అధిక దిగుబడులు...
హైదరాబాద్ : కృష్ణా యాజమాన్య బోర్డు ఎర్రమంజిల్లోని జలసౌధలో గురువారం సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే శ్రీశైలం, నాగార్జు�
జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల పోరండ్ల గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో 300 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చే
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. నైజీరియన్కు మహిళకు పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య నాలుగుకు చేరగా.. దేశంలో కేసుల సంఖ్య తొమ్�