లంచం తీసుకుంటూ సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా ఆయన వద్ద అక్రమంగా ఉన్న దాదాపు రూ.2 లక్షల నగదును ఏసీబీ అధికారులు...
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అల్జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. కాబూల్పై చేసిన వైమానిక దాడుల్లో అల్జవహరి హతమైనట్లు యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తం�
జగన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతలకు సైకోతనం పెరిగిపోయిందని, త్వరలోనే వారి సైకతనానికి ముగింపు కార్డు పడనున్నదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మ�
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ �
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ చేత...
హైదరాబాద్ : ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో గ్రేటర్తో పాటు అనుబంధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయం�
బంజారాహిల్స్,ఆగస్టు 3: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 16దాకా పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ. ఎంకామ్. ఎంఎస్స�
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సత్తాచాటింది. క్వార్టర్ ఫైనల్లో కెనడాతో తలపడిన భారత అమ్మాయిలు 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టారు. తమ చివరి పూల్-ఏ మ్యాచ్లో విజయంతో పతకం ఖాయం చే�
Vice Presidential Election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం ప్రకటించారు. పార్టీ జాతీయ కన్వీనర్
ఏటూరునాగారం, ఆగస్టు 3 : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సునారికాని సుస్మిత(15) జ్వరం, కామెర్ల బారిన పడి మృతి చెందింది. వారం రోజులుగా జ్వరం రావడంతో స్థానిక ప్రైవేటు �
మెండోరా, ఆగస్టు 3 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 17,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం స�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సీజ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాన్ని తెరువకూడదని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాం
పెబ్బేరు, ఆగస్టు 3 : అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు ఆవరణలో రూ.99 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లె�
గుమ్మడిదల,ఆగస్టు3 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధి దోమడుగులో చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, శివం