ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత (Samantha) కొంతకాలంగా కనిపించడం లేదు. సామ్ నెట్టింటి నుంచి బ్రేక్ తీసుకుంది. సామ్ సోషల్ మీడియాలో కనిపించక దాదాపు నెల అవుతుంది.
హిందూపురం ఎంపీ మరో తలనొప్పి వచ్చి పడింది. సంచలనం రేపిన వీడియో ఎపిసోడ్పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్కు సూచించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వాసవ్వ మహిళా...
స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు టీచర్లు ఒకటీ అరా దెబ్బలు వేస్తూ ఉంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రం రాక్షసుల్లా తమ ఫ్రస్ట్రేషన్ అంతా అలా కొట్టడంలోనే తీర్చుకుంటారు. తాజ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో..
బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్న వారి జాబితాలో మహేశ్ బాబు టాప్ లో ఉండగా..ఆ తర్వాత అల్లు అర్జున్ వస్తాడు. వీరితోపాటు మరో స్టార్ హీరో రాంచరణ్ కూడా ఈ లిస్టులో ఉంటాడు. రాంచరణ్ (Ram Charan)ఇప్పటికే డిస్నీప్లస�
ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, పాల్రెండ్ గ్రూప్ మాజీ చైర్మన్ పాలెం శ్రీకాంత్ రెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటన్నింటినీ స్ఫూర్తిమంతంగా చెప్పాలనే తపనతోనే ‘ఎహెడ్ ఆఫ్ టైమ్స్’ పుస్తకం రాసినట్లు ప్ర
సీపీఎస్ విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1 వ తేదీకి బదులుగా 11 న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా..
ఆసియా కప్లో టీమిండియా శుభారంభం చేసింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అంటు బంతితో, ఇటు బ్యాటుతో రెచ్చిపోయి జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్ వంటి జట్లకు గతం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి...
కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం...
కాషన్ డిపాజిట్ సొమ్ముపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. అవాస్తవాలను ప్రచారం చేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ ర�
తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకరశాస్త్రి అని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నా�