Rahul Dravid | ఆసియా కప్లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్కి విమానం ఎక్కేశాడు.
Corona Cases | దేశంలో కొత్తగా 9560 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది
Tractor | ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.
JEE Advanced | ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30
T Mart supermarket | నిజామాబాద్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఆర్యనగర్లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్లో (T Mart supermarket) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు
Constable | రాష్ట్రవ్యాప్తంగా నేడు కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. మొత్తం 1,601 కేంద్రాల్లో ప్రిలిమినరీ
తెలంగాణలో కావాల్సినంత పని, పెరిగిన ఉపాధి వేలాదిగా తరలివస్తున్న ఉత్తరాది కార్మికులు సాగు మొదలు భవనాల నిర్మాణం దాకా వాళ్లే ఏడాదిలో 8 నెలలు కుటుంబాలతో కలిసి ఇక్కడే నాట్లు వేస్తే రోజుకు 1,500 కూలీ.. ఎకరానికి 6 వే�
తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివార
బండి మూర్ఖుడు: మంత్రి ఎర్రబెల్లి యూపీకి ఇచ్చిన నిధుల్లో రాష్ర్టానికి 25 శాతమైనా ఇచ్చారా?: ఎమ్మెల్సీ కడియం హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనుల్లో వేగం 3 నెలల్లోనే 15% పనులు పూర్తి: మంత్రి హరీశ్రావు హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కండ్లుండీ చూడలేని వారికి అభివృద్ధి కనిపించదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే