బాగ్దాగ్ : ఇరాక్లో రాజకీయ సంక్షోభం తప్పడం లేదు. అదే సమయంలో షియా మతాధికారి ముక్తాదా అల్-సదర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. దేశంలో హింస చెలరేగింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ భవనాన్ని ముట్టడించారు. మ
మేషం : ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది
ఇదిగో.. చిట్టా! ఏపీ విద్యుత్తు సంస్థలే.. తెలంగాణకు చెల్లించాలి తాము చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ గప్చుప్ ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు హైదరాబాద్, �
తెలంగాణను కారు చీకట్లలోకి నెట్టే కుట్ర వెలుగుల తెలంగాణ చూసి ఓర్వలేని తనం ఉచిత విద్యుత్తుకు అడ్డుపుల్ల వేసే యత్నం మీటర్లు పెట్టనంటే ఇలా కక్ష సాధిస్తారా? కేంద్రం హుకుంపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరా�
దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్కు రైతులంటే లెక్కలేదన
సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైన�
లక్ష్యాన్ని మించిన తెలంగాణకు హరితహారం 8వ విడతలో ఆరు జిల్లాలు ముందు వరుసలో అగ్రస్థానంలో వనపర్తి, చివరలో నల్లగొండ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్ర�
చదువుల ఖర్చులు తడిసి మోపెడు మధ్య తరగతిపై ఫీజుల దరువు ఆదాయానికి మించిన వ్యయం ద్రవ్యోల్బణంతో మరింత దుర్భరం పది పదిహేనేండ్ల క్రితం పిల్లల పెంపకాన్ని ఎవరూ పెద్దభారంగా భావించేవారు కాదు. అంతకుముందు రోజుల్లో
ఆన్లైన్ బుకింగ్స్ మొదలుపెట్టిన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తొలిరోజు 500 మంది అభ్యర్థుల నమోదు పోస్టులో, నేరుగా వర్సిటీలో పొందేందుకు అవకాశం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): అల్లోపతి విద్యార్థులతో పాటు ఆయుష్ విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అల్లోపతి విద్యార్థులకు స్టైఫండ్�
కేంద్రంపై ఏఐటీయూసీ నేత బోస్ ధ్వజం హిమాయత్నగర్, ఆగస్టు 29: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి, మూసివేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార�
రాష్ట్ర బీసీ కమిషన్కు బీసీ ఉద్యోగ సంఘాల నేతల వినతి హైదరాబాద్, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నల్సార్ న్యాయ వర్సిటీ లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ �