ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడిట్ ఉద్యోగులు సమ్మెలోకి దిగనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ను కలిసిన ఉద్యోగులు ఈ మేరకు సమ్మె నోటీసును...
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు సంగతమే గానీ.. విశాఖలోని సీబీఐ కోర్టులను మాత్రం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోనున్నాయి. విశాఖపట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులను...
Minister Srinivas Goud |భారీ వర్షాల ప్రభావం వల్ల మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు
Minister Indrakaran Reddy | తెలంగాణ పూల జాతర బతుకమ్మ పండుగ సంబరాలను అరణ్య భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Ekta Kapoor | బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్కు బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ వెబ్ సిరిస్లో అభ్యంతరకర సన్నివేశంపై ఆమెతో పాటు తల్లి శోభపై సైతం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఏక్�
లాటరీలో కారు బహుమతిగా వచ్చిందంటూ ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వారి మాటలు నమ్మిన ఆమె తన ఫోన్ నుంచి రూ.59 వేలు వారి అకౌంట్కు పంపించారు. అనంతరం వారి ఫోన్ మూగబోవడంతో...
Boat Capsizes | అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తాపడింది. సంఘటన జరిగిన సమయంలో ఆ పడవలో దాదాపు వంద మంది వరకు ఉన్నారు. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు పడవలో ఉన్న
MLA Dharma Reddy | పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.