టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఆ పార్టీ ఉండాలని గురువార
ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏ డాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు
బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే.. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు ‘గునుగు పువ్వు’. తెలతెలవారుతుండగా మంచుబింధ
మిలీనియం మొదట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి, జానీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తో సహజీవనం, పెళ్లి కారణంగా సినిమాలకు దూరమయ్యారు.
జిన్నా సినిమా కంటే ఎక్కువగా తనపై జరుగుతున్న ట్రోల్స్ విషయంలోనే స్పందిస్తున్నాడు మంచు విష్ణు. అందులో భాగంగానే తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేశారని.. కావాలనే తమపై ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ మంచి విష్�
Rajasthan Congress crisis | రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భేటీ అయ్యారు. అంతకు ముందే మధ్యాహ్నం పార్టీ అధినేత్రితో ముఖ్యమంత�
Run for peace-2022 | వచ్చే నెల 2వ తేదీన గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్కేవీబీఆర్ బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ ‘రన్ ఫర్ పీస్’ సెకెండ్ ఎడిషన్ను నిర్వహిస్తోంది. గురు
CPI Narayana | దసరా నాటికి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సూచించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్�
Electricity Connection | రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్�
మొన్నటి వరకు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా సాగాయి అంటూ చేసిన కంప్లైంట్స్ అన్ని ఒకసారిగా ఎగిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
నిధులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నమనే విషయాన్ని ఓ సర్పంచ్ ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం కనీసం వీధి లైట్లు కూడా రిపేర్...
CS Somesh Kumar | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. ప్రస్తుత తెలంగాణాలను పోల�